కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్కు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది. కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో ఆయనను హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది.
అత్యంత కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన బండి సంజయ్కు ఆ పార్టీ పెద్దపీట వేసింది. అందరి అంచనాలకు అనుగుణంగానే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవుల్లో చోటు దక్కింది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం కారణంగా 4 నెలలుగా పవర్ లూమ్ యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదురొంటున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్కు నిర్మాణాత్మమైన సూచనలు, సలహాలు ఇస్తుంటే ఆ పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తాను సూచిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగ�
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులకే పరిమితం కావద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమా�
స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ పేపర్ లీకేజీకి పాల్పడటంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమంటున్నారు. బాధ్యతగల ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చ�