ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్కు చెందిన భరత్ తమ్మినేని(36) పర్వతారోహణలో మంగళవారం అరుదైన రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోని 14 ఎత్తయిన పర్వతాల్లో తొమ్మిదింటిని అధిరోహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందా�
‘ఎవరెస్ట్ మ్యాన్'గా గుర్తింపు పొందిన నేపాలీ షెర్పా 31వసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించి, తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మంగళవారం 55 ఏండ్ల కమి రిటా షెర్పా ఈ ఘనతను సాధి
Kami Rita: ప్రఖ్యాత పర్వతారోహకుడు కామి రిటా చరిత్ర సృష్టించాడు. ఎవరెస్టు శిఖరాన్ని అతను 31వ సారి ఎక్కాడు. అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన రికార్డును నెలకొల్పాడు.
ఎవరెస్ట్ శిఖరం నెమ్మదిగా కదులుతున్నట్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) డాటాను బట్టి తెలుస్తున్నది. భారతదేశం, యూరేసియా మధ్య భూమి లోపలి భాగంలో ఘర్షణల వల్ల ఎవరెస్ట్ సంవత్సరానికి కొన్ని మిల్లీ�
ఎవరెస్ట్ శిఖరం కన్నా 100 రెట్లు ఎత్తయిన రెండు భారీ నిర్మాణాలు భూమి కింద ఉన్నాయి. అవి ఎలా ఏర్పడ్డాయి? అనే వివరాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. మేరీలాండ్ విశ్వవిద్యాలయం జియాలజిస్ట్ వేద్ లెకీ తెలిపిన
ఎవరెస్ట్ పర్వతంతో పాటు 8,000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తయిన పర్వతాలపైకి ఒంటరిగా వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన పర్వతారోహణ నిబంధనల ప్రకారం, ప్రతి ఇద్దరు పర్వతారోహ�
ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
Mount Everest : ఎవరెస్ట్ పర్వతారోహకుల ఫీజును 36 శాతం పెంచేసింది నేపాలీ ప్రభుత్వం. మౌంటనేరింగ్కు సంబంధించిన కొత్త నిబంధనలను ఆ దేశ టూరిజం శాఖ రిలీజ్ చేసింది.
Kaamya Karthikeyan | సాహస క్రీడల్లో సత్తా చాటాలంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాదు మనోబలం కూడా కావాలి. అమ్మానాన్నలు కామ్యకు ఆ రెండిటినీ ఉగ్గుపాలతో అందించారు. ఏడేండ్ల వయసులోనే సాహస యాత్ర మొదలుపెట్టింది.
సాధారణం కంటే అధిక వేగంతో ఎవరెస్టు ఎత్తు ఏటేటా పెరుగుతున్నది. దీనికి కారణం ఓ నది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎవరెస్టు కింద భూగర్భంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల వాస్తవానికి ఏటా 0.04 ఎంఎం నుంచి 1 �
సోషల్ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రో
పర్వతారోహణలో భారత్కు చెందిన సత్యదీప్ గుప్తా చరిత్ర సృష్టించారు. మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ లోట్సేను ఒక సీజన్లో రెండుసార్లు అధిరోహించడమే కాక, ఎవరెస్ట్ నుంచి లోట్సేకు 11 గంటల 15 నిముషాల్లో చేరుకుని మరో రి�