బ్యాటరీతో నడిచే ఫాగింగ్ మెషిన్ కొత్తూరు మున్సిపాలిటీ కొనుగోలు కొత్తూరు, మే 18: దోమలపై యుద్ధానికి రూ.5 లక్షలు వెచ్చించి బ్యాటరీతో నడిచే ఫాగింగ్ మెషిన్ను కొనుగోలు చేసింది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున�
దోమలు మనిషి రక్తాన్నే ఎందుకు తాగుతున్నాయి? వేరే జీవుల రక్తాన్ని ఎందుకు తాగవు? అని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం తెలిసింది.
థర్మాసెల్ ఎల్ఐవీ.. ఒకప్పుడు దోమల్ని పారదోలడానికి బత్తీలు, బిళ్లలు వాడేవారు. ఆ తర్వాత లిక్విడ్ రీఫిల్స్ వచ్చాయి. ప్రస్తుతం టెక్నాలజీ సాయంతో నడిచే వివిధ పరికరాలు దొరుకుతున్నాయి. అందులో ఒకటి.. థర్మాసెల్�
రోగాలను అరికట్టేందుకు శాస్త్రవేత్తల వ్యూహం త్వరలోనే అమెరికాలో కోట్లాది దోమల విడుదల న్యూఢిల్లీ, మార్చి 27: మలేరియా, డెంగ్యూ లాంటి రోగకారక దోమలను నిర్మూలించి రోగాలను అరికట్టేందుకు అమెరికాలో జన్యుమార్పిడ�
బండ్లగూడ: ప్రభుత్వ ఆదేశాలతో దోమలను తరిమి కొట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.దోమల నివారణకు పుట్టకుండా,కుట్టకుండా అనే కార్యక్రమం ద్వారా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య
ఒక ఇంట్లో 25 చోట్ల దోమల ఆవాసాలకు అవకాశం చెంచా నిల్వ నీటిలో లార్వా సాంద్రత 150-200 పైమాటే.. వందకు 10 శాతం గృహాల్లో ఎడిస్ ఈజిప్టీ ఆనవాళ్లు గ్రేటర్ వ్యాప్తంగా దోమల ఆవాసాలపై జీహెచ్ఎంసీ యుద్ధం.. వారానికోసారైనా ‘ డ్�
మూసీ పరీవాహక ప్రాంతాల్లో దోమలపై బల్దియా యుద్ధం డ్రోన్ల సహాయంతో మందుల పిచికారీ ఫిర్యాదులతో కదలిన జీహెచ్ఎంసీ యంత్రాంగం సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు నివారణకు శాశ్వత చర్యలు అసలే కరోనా కంటి మీద కునుకు లే