Mosquitoes | పశ్చిమబెంగాల్ (West Bengal)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను (Mosquitoes) అన్నింటినీ పట్టుకుని వ
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. డెంగీ, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర�
డెంగీ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించిన ఆరోగ్యశాఖ డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గడిచిన 3నెలల్లో 1082 డెం�
కడుపులో నలుసు పడగానే అమ్మ మనసు మురిసిపోతుంది. కమ్మని ఊహలు పూల కొమ్మల్లా అల్లుకుపోతాయి.బిడ్డ కోసం లాలి పాటలు, గోరుముద్దల కథలు నేర్చుకుంటుంది. బుజ్జాయికి స్వెటర్ అల్లుకుంటుంది. అదే సమయంలో తన గురించీ జాగ్�
ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో సహజంగానే వ్యాధులు విజృంభిస్తుంటాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీటితో పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆదివారం ఉదయం 10 గంటలక�
గత కొన్నేండ్లుగా చెప్పుకోదగ్గ రీతిలో సీజనల్ కేసులు జిల్లాలో నమోదు కానప్పటికీ.. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడిని తగ్గించే క్రమంలో వ్యాధుల
వర్షాకాలం ప్రారంభం అయింది. వర్షాలతో పాటే ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా,డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కి
Monsoon | వర్షాకాలంలో ప్రజలను పట్టిపీడించడానికి పెద్దయెత్తున వ్యాధులు కూడా పొంచి ఉన్నాయి ..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారేది డెంగ్యూ జ్వరం. దోమ
Malaria | అమెరికాలోని వివిధ రాష్ర్టాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ర్టాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వా
Mosquitoes | కాసేపు హాయిగా కునుకు తీద్దామని పడుకుంటే చాలు.. దోమలు చెవుల దగ్గర కఠోర ధ్వనులతో మోతెక్కిస్తాయి, దొరికిందే చాన్స్ అన్నట్టు రక్తాన్ని పీల్చేస్తాయి. దాంతో ఆ కాస్త నిద్ర అటే పోతుంది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది