Vijay Rupani | విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి (Former CM) విజయ్ రూపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని రాజ్కోట్ (Rajkot) కు తీసుకొచ్చారు.
Surendra Moga | రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ (Pakistan) మాట తప్పి, బరితెగించి శనివారం రాత్రి ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో చేసిన దాడుల్లో ఆర్మీ (Army) కి చెందిన ఇద్దరు, ఎయిర్�
Baba Siddique | శనివారం రాత్రి కిరాయి హంతకుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎన్సీపీ నేత (NCP leader), మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో బాంద్రాలోని సిద్ధిఖీ నివాసాని
Sitaram Yechury | ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివదేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS)కు అప్పగించారు.
Sitaram Yechuri | కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి (Sitaram Yechuri ) భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Pankaj Udhas | గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) అంతిమయాత్ర మొదలైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని బయటికి తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై యాత్రగా ఆ పార్థివదేహా�
Oommen Chandy: మాజీ సీఎం ఊమెన్ చాందీ కోసం ప్రత్యేక సమాధిని సిద్ధం చేశారు. పుత్తుపల్లి చర్చిలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. ఇక ఆయన పార్దీవదేహాన్ని తిరువనంతపురం నుంచి పుత్తుపల్లికి తీసుకువస్తున్న�
Army Officer: 1965లో డార్జిలింగ్లో అమెరికా ఆర్మీ ఆఫీసర్ మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ అవశేషాలు కావాలని అమెరికాలోని ఆయన కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. 58 ఏళ్ల తర్వాత ఆ ఆఫీసర్ అవశేషాలను అమెరికాకు తరలిం�
న్యూఢిల్లీ: 1984లో సియాచిన్లో అదృశ్యమైన సైనికుడు లాన్స్ నాయక్ చంద్ర శేఖర్ మృతదేహాన్ని తాజాగా బంకర్లో గుర్తించారు. 38 ఏళ్ల తర్వాత ఆ సైనికుడు మృతదేహం లభ్యమైంది. కుమావన్ బెటాలియన్కు చెందిన లాన్�
భోపాల్: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతికకాయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఆయన నివాసానికి చేరింది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మర
చెన్నై: తమిళనాడులోని కూనూర్లో సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది భౌతికకాయాలను నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్బేస్కు �