Morning Walk | అస్సాం (Assam)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నడకకు (Morning Walk) వెళ్లిన ముగ్గురు మహిళలను రైలు ఢీ కొట్టింది (Women Hit By Train).
Chain Snatche | చైన్ స్నాచర్ల (Chain Snatchers) ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ (Congress MP) మెడలోని చైన్ను ఓ దొంగ లాక్కెళ్లాడు.
హైదరాబాద్లోని మలక్పేటలో (Malakpet) కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
Businessman | దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు (Delhi Businessman Shot Dead).
Triple Murder | ఒక వ్యక్తి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు తన తల్లిదండ్రులు, సోదరి కత్తిపోట్లతో మరణించడం చూసి షాక్ అయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రిపుల్ మర్డర్పై దర్యాప్తు చేస
వైకుంఠధామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, అంతిమ సంస్కారాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా సిద్దిపేటలోని వైకుంఠధామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్న�
Sanjiv Khanna | భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులైన విషయం తెలిసిందే. అయితే, సీజేఐగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన అలవాట్లను మార్చుకున్నారు.
నడకను మించిన వ్యాయామం లేదు. నిత్యం కనీసం 8వేల అడుగులైనా వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ, ఉదయాన్నే వాకింగ్కు వెళ్లడం అందరికీ సాధ్యంకాదు. అలాంటివారు సాయంత్రపు నడకను ఎంచుకుంటారు.
Woman On Morning Walk Groped | మార్నింగ్ వాక్కు వెళ్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గట్టిగా కేకలు వేసిన ఆ మహిళ చివరకు అతడి బారి నుంచి తప్పించుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీల
ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని, ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమా�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) భద్రతలో భారీ వైఫల్యం (Security breach) చోటు చేసుకుంది. సీఎం తన ఇంటి నుంచి బైటకు వచ్చిన సమయంలో ఓ బైక్ నితీశ్ వైపుకు దూసుకొచ్చింది.
stray dogs | సుమారు ఏడెనిమిది కుక్కలు అక్కడకు వచ్చాయి. మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి. ఆయనను దారుణంగా కరిచి చంపాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వృద్ధుడ్ని ఎవరూ కాపాడలేకపోయారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కాలనీల్లో మార్నింగ్ వాక్ వారధిగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ‘సూర్యుడికంటే ముందే సూధీరన్న’ పేరుతో 1987 జనవరి 23న క�