stray dogs | సుమారు ఏడెనిమిది కుక్కలు అక్కడకు వచ్చాయి. మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి. ఆయనను దారుణంగా కరిచి చంపాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వృద్ధుడ్ని ఎవరూ కాపాడలేకపోయారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కాలనీల్లో మార్నింగ్ వాక్ వారధిగా నిలిచిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ‘సూర్యుడికంటే ముందే సూధీరన్న’ పేరుతో 1987 జనవరి 23న క�
Siddipet | సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రోజూలానే సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని
Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు
సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం
వనపర్తి : ఒక్కటి కాదు, రెండు కాదు 50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆముద
మార్నింగ్ వాక్ కోసం రోడ్డునే బ్లాక్ చేయించాడో పోలీస్ ఉన్నతాధికారి. ఈ ఘటన కేరళలో చోటుచేసుకొన్నది. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వినోద్ పిైళ్లె ప్రతి రోజు మార్నింగ్
తిరువనంతపురం: తన మార్నింగ్ వాక్ కోసం రోడ్డును బ్లాక్ చేసిన ట్రాఫిక్ పోలీస్ అధికారికి ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళలోని కొచ్చిలో ఈ సంఘటన జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ట�
ఎల్బీనగర్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల
environmental protection మన్సూరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్లకు ఇరువైపుల, ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్�