‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూ�
Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల �
CM Revant Reddy | హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులను రాష్ట్ర సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశ
Moosaram Bagh Bridge | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి మూసీలోకి భారీగా నీటిని వదిలారు. దీంతో మూసారాం బాగ్ వంతెనను ఆనుకుని వరద ప్రవహిస్తుండటంతో మంగళవారం రాత్రి 9 గంట
రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
మూసీ ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు.
జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది శాంతించింది. గురువారం ఉస్మాన్సాగర్కి 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
కృష్ణా సంగమ ప్రాంతంలో కింబర్లైట్ శిలలు కర్ణాటక, ఏపీ, తెలంగాణలో అనేకచోట్ల గుర్తింపు హాలియా సంగమ ప్రాంతంలో విలువైన వజ్రాలగుట్ట మాయం ఓయూ భూభౌతిక శాస్త్ర అధ్యాపకుల సర్వేలో గుర్తింపు గతంలోనూ తేల్చిన జీఎస�
Musi River | 60 ఏండ్ల పాపాలు..ఐదేండ్లలో పోతాయా ? మూసీ పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ వైపు పక్కా ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే ఓర్వలేని రాతలు..దుర్గంధం అంటూ విషం. పాఠకుల దృష్టి మరల్చేందుకు పన్నాగం. ఉమ్�