హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
Pawan Kalyan | హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, మూసీ నది వరదలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలకు అండగా ఉండే సమయం ఇదేనంటూ, తెలంగాణ జనసేన కార్యకర్తలు బాధిత�
‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూ�
Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల �
CM Revant Reddy | హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుండి చివరి వరకు మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని అధికారులను రాష్ట్ర సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశ
Moosaram Bagh Bridge | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి మూసీలోకి భారీగా నీటిని వదిలారు. దీంతో మూసారాం బాగ్ వంతెనను ఆనుకుని వరద ప్రవహిస్తుండటంతో మంగళవారం రాత్రి 9 గంట
రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
మూసీ ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు.
జంట జలాశయాల్లోకి వరద తగ్గుముఖం పట్టడంతో మూసీనది శాంతించింది. గురువారం ఉస్మాన్సాగర్కి 1800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 2442 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు