సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గానూ ఆమె బాధ్యతలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.