జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టారీతిన వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము వెళ్లిందే టైం.. అన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస
CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ఇటీవల కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనానికి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వ�
చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కర్షకులు పండ్ల తోటలు సాగు చేసేలా చేయూత అందించనున్నది. ఇందుకోసం ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేయనున్నది.
‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ‘వారం రోజులుగా వానలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. భారీ వర్షాలు
రిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జిల్లాలో చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే దూర భారంతో ఇబ్బందులు పడేవార�
పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారడంతో పాటు చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదలతో పలు గ్రామాలు నీట�
సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు...
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.