ప్రతిష్టాత్మక మహిళల ఏఎఫ్సీ ఏషియన్ కప్లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. మంగళవారం 700వ వార్షికోత్సవం జరుపుకున్న చారిత్రక చియాంగ్ మాయి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 13-0 తేడాతో ఆతిథ్య మంగోలి�
మంగోలియా ప్రధాని ఓయున్ ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటులో విశ్వాస ఓటుపై మద్దతు కూడగట్టడంలో ఎర్డెన్ విఫలమయ్యారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున�
బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్ర�
ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న మంగోలియాలోని పశువులను కాపాడేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది.
పొట్టి క్రికెట్లో సంచలనం నమోదైంది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బాదుడే పరమావధిగా బరిలోకి దిగిన నేపాల్ లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డుల�
వాషింగ్టన్: మంగోలియా, షీషెల్స్, బహ్రాన్ లాంటి దేశాల్లో చైనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో మళ్లీ వైరస్ కేసులు విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ను సంపూర్ణంగా నియంత్ర�