ఉలన్బాతర్: మంగోలియా వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీ నాలుగో రోజైన గురువారం జరిగిన పురుషుల 65 కిలోల విభాగంలో ఆదిత్య.. 5-0తో సౌదీ అరేబియాకు చెందిన మోసా అల్హాసాను ఓడించాడు.