ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. గురువారం ఫైనల్ బరిలో నిలిచిన ఆరుగురిలో ఏకంగా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తాచాటారు.
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, ప్రియా, అరుంధతి ఫైనల్కు దూసుకెళ్లారు. సోమవారం ఇక్కడ జరిగిన సెమీస్ పోరులో ఈ ముగ్గురూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి పసిడి పతక పోరుకు అర్హ�
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బాక్సర్లు దుమ్మరేపుతున్నారు. ఇప్పటికే పలు క్యాటగిరీల్లో 12 పతకాలు ఖాయం కాగా ఆదివారం ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు పురుషులు సెమీస్ చ
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 50కిలోల క్వార్టర్స్లో యువ బాక్సర్ విశ్వనాథ్ సురేశ్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్ సాంజార్ తశ్క
ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. టోర్నీ ఐదో రోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు ప్రియా, ప్రీతి పవార్ సైతం సెమీస్కు చేరి దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51
ఏషియా బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు.
సోమవారం నుంచి మంగోలియాలో ప్రారంభమైన ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. యువ బాక్సర్ ప్రీతి పవార్తో పాటు దీపక్ తొలి రౌండ్ బౌట్లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి వి
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు రెండో రోజైన సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో తికమ్సింగ్ ఉధమ్సింగ్ రాహుల్ గరియా ముందంజ వేశారు.
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన మహిళల 51 కిలోల విభాగం ఫైనల్లో కజకిస్థాన్కు చెందిన నాజిమ్ కిజాయిబే చేతిలో మేరీ కోమ�