ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత బాక్సర్లు.. సొంతగడ్డపై జరుగుతున్న 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో సత్తాచాటుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పలు సెమీస్ మ్యాచ్ల్లో ఏకం�
స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజూ మన బాక్సర్లు ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లారు.
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 80కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ లక్ష్య చాహర్ 5-0 తేడాతో హుస్సేన్ ఇషాహ్(జోర్డాన్)పై అద్భ
ఏషియన్ అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా పది మంది ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్స�
ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించేందుకు అడుగుదూరంలో నిలిచారు. బుధవారం జరిగిన అండర్-22కి సంబంధించిన పలు కేటగిరీలలో నలుగురు యువ బాక్సర్లు సెమీస్లో తమ ప్రత్యర�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మహిళల 80కిలోల సెమీఫైనల్ బౌట్లో నూపుర్ 5-0 తేడాతో సెయిమా దుస్తజ్ (టర్కీ)పై అలవోక విజ యం సాధించి ఫైనల్ చేరింది.
థాయ్లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల విజయ పరంపర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లలో ఇద్దరు బాక్సర్లు తమ పంచ్లతో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్కు ద�
జోర్డాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ జూనియర్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. అండర్-17లో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఫైనల్స్కు దూసుకెళ్లి కనీసం రజత పతకం ఖాయం చే