ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బాక్సర్లు దుమ్మరేపుతున్నారు. ఇప్పటికే పలు క్యాటగిరీల్లో 12 పతకాలు ఖాయం కాగా ఆదివారం ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు పురుషులు సెమీస్ చ
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 50కిలోల క్వార్టర్స్లో యువ బాక్సర్ విశ్వనాథ్ సురేశ్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్ సాంజార్ తశ్క
ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. టోర్నీ ఐదో రోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు ప్రియా, ప్రీతి పవార్ సైతం సెమీస్కు చేరి దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51
ఏషియా బాక్సింగ్ చాంపియన్షిప్లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు.
సోమవారం నుంచి మంగోలియాలో ప్రారంభమైన ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. యువ బాక్సర్ ప్రీతి పవార్తో పాటు దీపక్ తొలి రౌండ్ బౌట్లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి వి
బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహై, వరల్డ్కప్ పసిడి విజేత సచిన్ సివాచ్ సహా 12
ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత బాక్సర్లు.. సొంతగడ్డపై జరుగుతున్న 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో సత్తాచాటుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పలు సెమీస్ మ్యాచ్ల్లో ఏకం�
స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజూ మన బాక్సర్లు ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్కు దూసుకెళ్లారు.
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 80కిలోల తొలి రౌండ్లో భారత యువ బాక్సర్ లక్ష్య చాహర్ 5-0 తేడాతో హుస్సేన్ ఇషాహ్(జోర్డాన్)పై అద్భ
ఏషియన్ అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రత్యర్థులను చిత్తు చేయడం ద్వారా పది మంది ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్స�
ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించేందుకు అడుగుదూరంలో నిలిచారు. బుధవారం జరిగిన అండర్-22కి సంబంధించిన పలు కేటగిరీలలో నలుగురు యువ బాక్సర్లు సెమీస్లో తమ ప్రత్యర�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.