శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్స్ ను ఇండస్ట్రీకి అందించింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఇటీవలే నానితో అంటే సుందరానికి సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకుంది. వన
మాలీవుడ్ బ్యూటీ మమతా మోహన్దాస్ (Mamata Mohan Das) గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగులో కేడీ, కింగ్, చింతకాయల రవితోపాటు పలు చిత్రాల్లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం మాలీవుడ్ (Mollywood)�
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో చిన్న సినమాలను చూడడానికి ఆంతగా ఆసక్తి చూపడంలేదు. పైగా ఒక ఫ్యామిలీ కొనే టికెట్ రేట్లతోనే ఓ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చ�
సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా అంటూ అమ్మాయి సౌందర్యాన్ని వర్ణిస్తూ సాగే పాట మాలీవుడ్ భామ ప్రియా వారియర్ (Priya Prakash Varrier) కు సరిగ్గా సరిపోతుంది.
దృశ్యం (Drishyam).. క్రైం డ్రామా థ్రిల్లర్ గా 2013లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ దృశ్యం 2 (Drishyam 2) కూడా రాగా మంచి విజయం అందుకుంది.
ఇటీవలే దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి (Thalaivi )లో ఎంజీ రామచంద్రన్ పాత్రలో మెరిశాడు అరవింద్స్వామి (Arvind Swamy). ఈ స్టార్ యాక్టర్ కు సంబంధించిన వార్త ఒకటి త�
ఇండియాలో అత్యధిక సినిమాలు హీరోగా నటించిన రికార్డులు అన్నీ మలయాళ నటులకే సాధ్యమయ్యాయి. మమ్ముట్టీ కెరీర్లో ఎన్నో రికార్డులున్నాయి కానీ ఓ అరుదైన రికార్డు కూడా ఆయన దగ్గరే ఉండిపోయింది.
మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో