మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో
దృశ్యం..2013 లో విడుదలయి బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మళయాలం సినిమా. ఈ చిత్రాన్ని ఏకంగా 5 భాషల్లో రీమేక్ చేశారు. ఇపుడు మోహన్ లాల్, దర్శకుడు జీతు జీసెఫ్ ఇద్దరు కలిసి మరో సినిమా తీయడానికి సిద్దమయ్యారు.
లూసిఫర్..మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి రికార్డులు సృష్టించిన సినిమా. పొలిటికల్ థ్రిల్లర్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో వచ్చిన లూసిఫర్ కలెక్షన్ల వర్షం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో సుకుమార్ పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా న
నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి సోలో హీరోయిన్ గా బిజీగా మారిపోతుంది వరంగల్ భామ ఈషా రెబ్బా. ఈ బ్యూటీ త్వరలోనే ఒట్టు సినిమాతో మాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది.
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు కొన్నాళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తోపాటు మరో పదహారు మంది భామలు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అయిత�
కరోనా సెకండ్ వేవ్ వలన చాలా సినిమాలు వాయిదా పడుతుంటే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మాత్రం తన తాజా చిత్ర డేట్ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దృశ్యం 2 అనే సినిమాతో ఎంతగానో అల�
కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో నెగెటివ్, కీ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకున్నాడు.
చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను ప్రారంభించి..హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది వరంగల్ అమ్మడు ఈషారెబ్బా. ఈ భామ ఇటీవల సోషల్మీడియాలో గ్గామరస్, స్టైలిష్ స్టిల్స్ ను పోస్ట్ �
పిట్టకథలు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది మలయాళ భామ అమలాపాల్. ఈ బ్యూటీ నటించిన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. రాబోయే కాలంలో తనకు అలాంటి మరిన్ని బోల్డ్ కథాంశాల్లో నటించే ఛ