పొరుగింటి వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చిన బాలిక (16) తీవ్ర మనస్ధాపంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన తమిళనాడులోని తిరువణమలై జిల్లాలో వెలుగుచూసింది.
సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రాంలో పరిచయమైన ఢిల్లీలో నివసించే మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన పంజాబ్కు చెందిన వ్యక్తి (33)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
జిరాక్స్ కోసం బయటకు వెళ్లిన బాలిక తిరిగివస్తుండగా ఆమె ఇంటి సమీపంలోనే కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు టీనేజర్లు, ఓ యువకుడు (25) విఫలయత్నం చేసిన ఘటన రాజర్హాట్లోని సిఖాపూర్లో కలకలం రేపింది.
దేశ రాజధానిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమెను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జరిగింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. సీధి జిల్లాలోని హత్వా అటవీ ప్రాంతంలో 15 ఏండ్ల బాలికపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక సీధి జిల్లా దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మ