కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా యూరియా, డీఏపీ, ఎన్పీకే వంటి రసాయన ఎరువుల ఆన్లైన్ బుకింగ్ పంపిణీ కోసం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) అనే మొబైల్ యాప్ను రూపొందించింది. ఇది ఇప్పట�
honey trap : పాకిస్తానీ మహిళ హనీట్రాప్ వలలో చిక్కుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని ఆ మహిళక
విమానయాన సంస్థ ఇండిగో..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రూ.10 వేల లోపు చార్జి కలిగిన 20 వేల టికెట్లను ఉచితంగా అందిస్తున్నది.
అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు.
యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చా�
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
Mobile App Vote | కొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారత ఎన్నికల సంఘం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగే ఎన్నికల్లో ద�
బేస్మెంట్ పూర్తిచేసుకున్న 2019 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. 20.19 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మొబైల్ యాప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ మోబిక్విక్. పొదుపు చేయడాన్ని మరింత సరళతరం చేయాలనే ఉద్దేశంతో మొబీక్విక్ ప్రారంభించిన ఈ ప్రత్యేక డ�
తెలంగాణలోకి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రవేశించింది. హైదరాబాద్లో సోమవారం ఒకేరోజు ఐదు శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో ఇంద్రజిత్ కమోత్రా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భ�