ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన అముద్రిత జ్ఙాపకాల పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది పుస్తకాలు రాయడం, ప్రచ
PM Modi : లోక్సభలో ప్రతిపక్షాలు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. స్పీకర్ పోడియంతోపాటు ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్దకు పలువురు ఎంపీలు వచ్చి ఆందోళన చేశారు.
Rahul Gandhi : చైనా గురించి రాహుల్ గాంధీ లోక్సభలో కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు.
Naravane | ఆర్మీ నాగాలాండ్ పౌరులపై జరిపిన కాల్పుల ఘటన అట్టుడుకుతూనే వుంది. స్థానికులు ప్రతిరోజూ ఈ ఘటనను, ఏఎఫ్ ఎస్పీఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు దేశాల మధ్
MM Naravane | త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా(చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ) ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఈ పోస్
MM Naravane : భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ము డివిజన్లో ఆయనకు ఆర్మీ అధికారులు ఘన స్వాగతం పలికారు. జమ్ము డివిజన్లో...
సరిహద్దు రేఖ వెంబడి గత మూడు నెలలుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ తర్వాత ఎల్ఓసీ వెంట ప్రశాంతత నెలకొన్నదన�
న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానె అరుణాచల్ప్రదేశ్లోని చైనా సరిహద్దులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సైనిక సన్నద్ధత, ఈశాన్య రాష్ర్టాలలో భద్రతా వ్యవస్థపై సమీక్షించినట్టు అధికారులు తెలిపా