ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ �
అర్ధరాత్రి వేళ పోలీసుల బూట్ల చప్పుళ్లు.. చడీచప్పుడు కాకుండా తలుపుతట్టి.. తలుపు తీసి తీయకముందే ఎత్తుకెళ్లిపోవడం.. సర్కిల్ సాబ్ తీస్కరమ్మన్నడు... ఇంటి నుంచి కదలొద్దని ఆర్డర్.. గురువారం అర్ధరాత్రి నుంచి శు�
తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సీఎం రేవంత్రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కానని తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కా
ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో నివసిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వచ్చిన కేటీఆర్�
‘కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. రేవంత్రెడ్డి వంద రోజుల అబద్ధపు పాలన..కండ్ల ముందే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి మోసం పార్ట్- 1 సినిమా చూపించి.. గద్దెనెక్కారు.
మన పార్టీ, మన అభ్యర్థి, మన భవిష్యత్ కోసం పోరు చేయాల్సిన అవసరమున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవార�
రాష్ట్రంలోని కొందరు పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడగులొత్తుతూ వారి మెప్పుకోసం పనిచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అరెస్టులంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎ�
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేరికతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని ప్రభుత్వ విప్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ని
మేడ్చల్లో బుధవారం జరిగే ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ ని
మూసీ వెంట మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూ. 10 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
యోగాపోటీల్లో చిన్నారులు రా ణించడం అభినందనీయమని, భవిశ్యత్లో వారు జా తీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ చాటాలని ప్రభుత్వ విప్, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పా�
తిరుపతి : మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి తీర్థ ప్ర