ప్రభుత్వం వైఫల్యంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కాంగ్రె స్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్పరిపాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్ల్లే పరిస్థితి తలెత్తిందన్నారు. అన్ని రంగా�
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవమానించడాన్ని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఖండిచారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్�
కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏ�
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట�
: తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెం�
ఒకరు ఆరడుగుల బుల్లెట్టు.. మరొకరు ఏకే47! ఇద్దరూ కలిస్తే బీఆర్ఎస్ డబుల్ బ్యారెల్ గన్. రెండు నెలలుగా మంత్రులు హరీశ్, కేటీఆర్.. తమదైన దూకుడును ప్రదర్శించారు. సభలు, రోడ్షోలతో ఎన్నికల ప్రచారాన్ని వేరే లెవ�
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు.
బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి, ఓసీకి పదవి కట్టబెట్
అగ్రవర్ణ పేదలకు గురుకులాల ఏర్పాటు నిర్ణయం భేష్ అని కామారెడ్డికి చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామని