నవంబర్ 29న దీక్షా దివస్ నుంచి డిసెంబర్ 9 విజయ్ దివస్ వరకు 11 రోజుల పాటు ఉద్యమ ప్రస్థాన యాత్రపై ఇకనుంచి ఏటా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ చెప్పారు.
పదెకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకే ప్రభుత్వం రైతుబంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కోరారు. మండలిలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ అంటేనే నాటకం, నయవంఛనకు కేరాఫ్ అడ్రస్ అని.. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే విశ్వనీయత, నమ్మకానికి మారుపేరని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఝూ�
సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వెల్లడి చిక్కడపల్లి, సెప్టెంబర్ 10: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో మహత్తరమైనదని, మట్టి మనుషుల్ని మహావీరులుగా మార్చిన ఆ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరట
సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన కమ్యూనిస్టు యోధుడు కందికొండ రామస్వామి అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాం
న్యూఢిల్లీ : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖ కవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కలిశారు. శుక్రవారం సాయంత్రం గోరెటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా సీ
తలకొండపల్లి : మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమికొన్నత పాఠశాల భవణం శిథిలావస్థకు చేరడంతో గ్రామ సర్పంచ్ వరలక్ష్మీరాజేందర్రెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న దృష్టికి తీసుకెల్లారు. గతంలో �
MLC Goreti Venkanna | ప్రముఖ ప్రజా కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కే�
రవీంద్రభారతి, డిసెంబర్ 17: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం, శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య సదస్సు, శతాధిక కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య �
చిక్కడపల్లి : రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్యంగా కృషి సాగించాలని ప్రజవాగ్గేయకారుడు,ఎంఎల్సీ గొరేటి వెంకన్న అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యంగం ఎదుర్కొంటున్న సవ�