MLC DasoJu | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రవణ్కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘ�
అనేక ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న 27 శాతం బీసీ రిజర్వేషన్లను పలు యూనివర్సిటీలు బేఖాతరు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం బీ�
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కోరారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
‘రేవంత్రెడ్డి కూర్చున్న సీటు విలువ ఏంది? కూస్తున్న కూతలేంది? ప్రజావేదికలపై ఆయన మాట్లాడే భాష తీవ్ర అభ్యంతరకరం గా ఉన్నది’ అని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అందాల పోటీల్లో మిస్ ఇంగ్లండ్తో అనుచితంగా ప్రవర్తించి, అవమానించిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఏర్�