సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమా
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం
కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద�
‘రెండున్నరేండ్లుగా పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. హైడ్రా, మూసీ, మెట్రో, ఫ్యూచర్సిటీ, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీకి తెగబడుతున్నారు..’ అని బీఆర్�
హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం రేవంత్రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
‘ఉద్యమకారుల గుర్తింపును ప్రహసనంగా మార్చొద్దు. కమిటీల పేరిట కాలయాపన చేయొద్దు. కమిటీకి బదులు చట్టబద్ధమైన అధికారాలు కలిగిన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్, మాజీ ఎమ
‘ఆధారాలు సహా మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నది. సమాధానం చెప్పకుండా సర్కార్ పెద్దలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి తీరు చూస�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అక్రమాలకు అడ్డాగా మారుతున్నదని, ప్రభుత్వం కావాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. విద�
రేవంత్ సర్కార్ తీరు కంచె చేను మేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, సురభి వాణీదేవి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు �