ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ�
హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్పోస్టర్లు బీజేపీని మరోసారి ఇరుకున పెట్టాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. అని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి.
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే సిట్ సేకరించిన ఆధారాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చే యనున్నది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట�
బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
‘దేశంలో మరో పార్టీ పాలించకూడదు. తాము మాత్రమే అధికారంలో ఉండాలి. దీనికోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా సరే అధికారంలోకి రావాలి. ఈ ఏకైక లక్ష్యంతో బీజేపీ అప్రజాస్వామిక విధానంలో పయనిస్తున్నది. సమాఖ్య స్ఫూర్�
తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖల
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయని కేటీఆర్ పేర్కొన్నారు. దొంగలకు నార్కో
MLA Pilot Rohith Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం
MLAs poaching case | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు అయిన రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. నకిలీ పాస్ పోర్టు కేసులో రామచంద్ర భారతిని అరెస్టు
మ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలి�
చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడు నందకుమార్ను విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు