Congress leaders | రామగుండం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
షట్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, గత నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో దాహం తీరేదెట్లా’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
‘శాసన సభ ఎన్నికల సమయంలో జైపూర్ ఎస్టీపీపీలో 40 వేల మందికి ఉద్యోగాలు పెట్టిస్తా అంటివి. ఇప్పుడు ఏమైంది. గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసెత్తడం లేదు. మాయమాటలు చెప్పి నియోజకవర్గ ప్రజలను మోసం చేసినవ్' అంటూ బీఆర్ఎస్�
సాక్షాత్తు ‘అధికార పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అసెంబ్లీలో ఆర్టీసీ సేవల పునరుద్ధరణపై మాట్లాడినా నేటికీ బస్సు సేవలు ప్రారంభం కాలేదు. గతేడాది డిసెంబర్ 17వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోటపల్లి మం�
జిల్లా ఎమ్మెల్యేలైన గడ్డం బ్రదర్స్ తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మాల సామాజిక వర్గంపై అమితమైన ప్రేమ ఒలకబోస్తుండడంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా వివేక్ మంత్రి పదవి కోసమే ఆ సామాజ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా వెడ్మ బొజ్జు పేరును పరిశీలిస్తున్న విషయం బయటికి వచ్చింది. దీంతో తూర్పు జిల్లాగా పేరొ
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగి కొట్టుకున్నంత �
Mancherial | మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్�
చెన్నూర్లోని శనిగకుంట మత్తడి పేల్చివేత కేసు ‘హస్తం’ నేతలను చుట్టుముడుతున్నది. ఈ ఘటనలో కాంగ్రెస్ లీడర్ల అరెస్టు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తున్నది. ఎవరు చేసిన పాపానికి వారే శిక్ష అనుభవించక తప్పదన్నట్లు.
చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వ్యవహరిస్తున్న తీరును ప్రజానీకం చీదరించుకుంటున్నది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సమస్యలు పట్టించుకోకపోవడంతో ఆయనపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ఏ �
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతు
‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరులు పోతన్పల్లి పీఏసీఎస్ సెంటర్ను భూక్య రాజ్కుమార్కు కేటాయించారు. ఆయన ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. 20 రోజులైతంది. ఒక్క గింజా కూడా కొన్నది లేదు.