కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గురువారం సాయం త్రం నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు కుండపోత వర్షం పడింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతు
‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అనుచరులు పోతన్పల్లి పీఏసీఎస్ సెంటర్ను భూక్య రాజ్కుమార్కు కేటాయించారు. ఆయన ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చింది లేదు. 20 రోజులైతంది. ఒక్క గింజా కూడా కొన్నది లేదు.
బీఆర్ఎస్ను కుటుంబ పాలన అని విమర్శించిన ఎమ్మెల్యే వివేక్.. తన కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ప్రశ్నించారు.
ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) మూకలు రెచ్చిపోతున్నాయి. తమకు అనుకూలంగా వార్తలు రాయని జర్నలిస్తులపై హస్తం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం సాయంత్రం ముగిసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ (బొక్కలగుట్ట పంచాయతీ సమీపంలోని) శివారు పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉమ్మడి జి