Telangana | కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది. ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మ�
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ�
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో �
కాంగ్రెస్ అధిష్ఠాన నేతలు కోట్ల రూపాయలు చేతులు మార్చుకుని పరాయి వ్యక్తికి టికె ట్ కేటాయించారని కూకట్పల్లి సీనియర్ నేత గొట్టిముక్కల వెం గళరావు ఆరోపించారు. నియోజకవర్గంలో ఏండ్ల తరబడి పార్టీ జెండా మోస్
Gaddar Daughter | అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. రోజుల తరబడి తర్జనభర్జనలు చేస్తున్నా ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు, �
కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ �
జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం, మాదిగ, మాల, ముదిరాజ్, గ�
CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం వి�