MLA Sunitha Lakshma Reddy | దేవుడిని రోజు పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�
MLA Sunitha lakshma reddy | కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగా�
MLA Sunitha lakshma reddy | సుప్రీంకోర్ట్ సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం జరిగిందని .. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ, రాజకీయంగా వాడుకుంటూ ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్లు దండుకో�
MLA Sunitha lakshma reddy | శనివారం ఉదయం రత్నాపూర్లోని అంగన్వాడీ కేంద్రం పిల్లలు భోజనం చేసి మంచినీళ్లు తాగిన అనంతరం వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు తరలిం
MLA Sunitha Lakshma Reddy | ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటే యూరియ�
రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు.
MLA Sunitha lakshma reddy | తన భర్త స్వర్గీయ వాకిటి లక్ష్మారెడ్డి 26వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించే రక్త దాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ప్రజల కోసం పనిచేసే మనిషి.. కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు సంక్షేమ పథకాలు, జిల్లా ప్రజలకు 100% అందాయని కలెక్టర్ అనడం సరైన పద్ధతి కాదన్నారు బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్
కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ రామాంజనేయులు సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొంటున్న
MLA Sunitha Lakshma Reddy | గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం చేతకాక కార్యదర్శులకు మెమో జారీ చేయడం చూస్తుంటే గ్రామ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఎద్దేవా చ�
Ponguleti srinivas reddy | ఇవాళ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో జిల్లాలోని భూ భారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలిపిచెడ్ మండలంలో భూ భారతి చట్టం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలె