నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధి పనులు చూపించాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. మెదక్ జిల్లా నర్సాపూ�
MLA Sunitha Lakshma Reddy | కళ్యాణి ఆనంద్ ఎంబీఏ చదివి ప్రజా సేవకు మీ ముందుకు వచ్చిందని, ప్రతి ఓటరు ఆదరించి గెలిపించాలని నర్సాపూర్ మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటర్లను కోరారు.
MLA Sunitha lakshma reddy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా రోడ్డు మార్గం సుమారు 12 కిలోమీటర్లు ఉందని, అందులో చాలా కోతులు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. కోతులను మనం ఆంజనేయస్వామిగా కొలుస్తామని, అలాంటి కోతులు చన�
MLA Sunitha Lakshma Reddy | మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని.. అలాగే నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్�
MLA Sunitha Lakshma Reddy | రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రవీందర్ గౌడ్, నగేశగౌడ్, రాజుగౌడ్, దుర్గేందర్, మంగళి శ్రీను, సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, మహేశ్ గౌడ్, నవీన్, ఆంజనేయులు, భూమయ్య
.MLA Sunitha Lakshma Reddy | స్వర్గీయ లక్ష్మారెడ్డి ఆశయసాధన కొరకు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. ఈ లయన్స్ క్లబ్ ద్వారా గ్రామాలలోని పేదలకు ఉచిత క�
MLA Sunitha Lakshma reddy | శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుపీఠంలో గురువారం దత్త జయంతి వేడుకలు విశేష భక్తిశ్రద్ధలతో శ్రీ గురు పీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయ
MLA Sunitha Lakshma reddy | ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని, ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.
Jubilee hills By Poll | రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు �
MLA Sunitha Lakshma Reddy | శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ పాడి పంటలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
MLA Sunitha Lakshma Reddy | తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అ