Jubilee hills By Poll | రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు �
MLA Sunitha Lakshma Reddy | శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ పాడి పంటలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.
MLA Sunitha Lakshma Reddy | తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను భక్తి భావంతో జరుపుకుంటూ, మహిళల ఐక్యతను ప్రతిబింబించే ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అ
MLA Sunitha Lakshma Reddy | మెదక్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు అన్ని నిండుకున్నాయని.. కానీ ఇప్పటివరకు చేప పిల్లలను వదలడంలో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
MLA Sunitha lakshma Reddy | నర్సాపూర్ పట్టణంలో ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడం శుభసూచకమన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. పిండి, నూనె, మసాలాలు, పప్పులు తదితర వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అమ్మడం మూలంగా ప్రజల ఆరోగ్యానిక�
నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధుల మంజూరు చేయించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబాల భిక్షపతి కృతజ్ఞతలు తెలియజేశారు.
MLA Sunitha Lakshma Reddy | గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీతో నిధుల విడుదలపై మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. నర్సాపూర్ మాజీ కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి పంపించిన ప్రపోజల్స్ అలాగే ఉన్నాయని చెప్పడంతో ప్రిన్సి�
MLA Sunitha Lakshma Reddy | దేవుడిని రోజు పూలతో పూజిస్తామని, దేవుడిని పూజించే పూలనే పూజించే గొప్ప పవిత్రమైన పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
MLA Sunitha lakshma Reddy | మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలుసుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 15 రోజుల నుండి తిరుగుతున�
MLA Sunitha lakshma reddy | కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగా�
MLA Sunitha lakshma reddy | సుప్రీంకోర్ట్ సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రశంసించడం జరిగిందని .. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ, రాజకీయంగా వాడుకుంటూ ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఓట్లు దండుకో�