KTR | ఎల్బీనగర్ (LB Nagar) ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో తీసుకొచ్చిందని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించ�
మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే సరైన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ�
MLA Sudheer Reddy | విచ్ఛిన్నమే బీజేపీ విధానమని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేతకే ఆ పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ�
నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ మాంసం మార్కెట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా
మన్సూరాబాద్, జనవరి 29: దళితబంధు ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళితబంధ