నియోజకవర్గ ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. ఆయనను మళ్లీ గెలిపించుకుంటేనే మరిన్ని పథకాలు అందుతాయని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూతన
‘ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. అలాంటప్పుడు ప్రజలకు మేలు చేసే పార్టీని ఎంచుకోవాలి. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నేతలు చె�
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు తప్పాయని గుర్త�
కాంగ్రెస్, బీజేపీలవి కట్టు కథలేనిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ మాటి మాటలను విశ్వసించడం లేదని తేల్చిచెప్పా రు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్�
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం కారు గుర్�
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి వైరా నియోజకవర్గంలో విజయ బావుటాను ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యక�
ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహి�
నమ్మిన వారికి సీఎం కేసీఆర్ ఏదో రకంగా న్యాయం చేస్తారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అ న్నారు. ఈ సారి తనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదనే బాధ లేదని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు న్యాయం చే�
అన్నదాతల వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ నిలిచారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. వైరా వ్యవసాయ మార్కెట్ యార్డు�
తెలంగాణ గడ్డమీదకు వందమంది మోదీలొచ్చినా ఏమీ కాదని, సీఎం కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు అసలైన బలం, బలగమని తేల్చిచెప్పారు. బీజేపీ, కాంగ�
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని ఉసిరిక
దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం
వివిధ పథకాలను అమలు చేస్తూ ఆయా వర్గాల పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్నారని అన్న�