సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిషారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డ�
MLA Rajagopal Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగ
ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిధులెవరు ఇస్తారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడు నియోజకవర్గం నాశనం అవుతుందే తప్పా, ఎప్పటికీ అభివృద్ధి జరుగదని మాజీ ఎమ్మె
సోషల్మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్పుబట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పర
రోడ్ల విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి వరకు నిర్మిస్తు