ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిధులెవరు ఇస్తారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడు నియోజకవర్గం నాశనం అవుతుందే తప్పా, ఎప్పటికీ అభివృద్ధి జరుగదని మాజీ ఎమ్మె
సోషల్మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్పుబట్టారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పర
రోడ్ల విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి వరకు నిర్మిస్తు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు తెలిపారు.
మునుగోడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని అసమర్ధ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలోని పార్�
చండూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల పనులను శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిశీలించారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువ�