ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసనలు, నిలదీతల పర్వం కొనసాగుతోంది. కొన్నిచోట్ల పేద ప్రజలే గాక సొంత పార్టీ నాయకుల నుంచే కాం గ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది.
ప్రజాప్రతినిధులకు ఇందిరమ్మ ఇండ్ల సెగ తగులుతున్నది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే పక్కా గృహాలు మంజూరవుతున్నాయని గ్రామాలకు వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్న�
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అక్కసు వెళ్లగక్కారు. బీఆర్ఎస్ సభ కోసం వేస్తున్న రోడ్లు, కాలువల పూడ్చివేతను సోమవారం పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సభ కోసం చేస్తున్న ఏ�