బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి సిట్టింగులకు సింహభాగం సీట్లు కేటాయించారు. గత ఒవరడిని కొనసాగిస్తూ సోమవారం ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 108 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి క�
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు పండుగలా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్, పెద్దపల్లిలో మండల�
‘అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుం స్
స్వరాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలకు స�
ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. మెట్పల్లి మండలం రామారావుపల్లె శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువ 47.160 కిలోమీటరు నుంచి 50.130
‘మీకు ప్రభుత్వం ఉంది. మన సీఎం కేసీఆర్ ఉన్నరు. అధైర్య పడకండి.. అండగా ఉంటాం’ అంటూ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ రైతులకు భరోసానిచ్చారు. శనివారం రాత్రి వడగండ్ల వానతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా,
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తూ పెద్దపీట వేసిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరాన్ని శుక�
శ్రీ కనకసోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీ కనక సోమేశ్వరకొండ పైన గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం కిక్క
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శివాజీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.