అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి అర్హులైన నిరుద్యోగ యువతకు అందించే సబ్సిడీ రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన నిర�
విద్యావ్యవస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మె ల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు.
ఆలయాల అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందిస్తున్నది. కోరుట్ల నియోజకవర్గంలోని 89 టెంపుళ్లకు సుమారు రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది.
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన విశ్రాంత ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్�
వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �
ఈ నెల 7న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుప�
అడగకముందు వరాలిచ్చే దేవుడు బీజేపీకి ఓటేస్తే పథకాలు బంద్ కావడం ఖాయ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నూతన పెన్షన్దారులకు మంజూరు పత్రాలు పంపిణీ కోరుట్ల, సెప్టెంబర్ 3 : ఇంటింటికీ ఆసరా అవుతూ సబ్బండ వ