హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీలో టీఆర్ఎస్ ఎమ్మెల�
బీజేపీ అంటే బ్రోకర్ జోకర్ పార్టీ అని నిజా మాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో బ్లేడ్ బాబ్జీలా మారారని ఎద్దేవాచేశారు.
MLA Jeevan reddy | ఎంపీ అరవింద్ దొంగల సంఘానికి నాయకుడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ తొండి సంజయ్ అని చెప్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవ�
నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు, రైతులు �
దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించ�
నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ �
ఆర్మూర్, మార్చి 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్�
హైదరాబాద్ : కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ( MLA Jeevan Reddy ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్�
హైదరాబాద్ : పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు తీసుకున
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిందితులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. రాజకీయంగా ఎదుర్కో