రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని, ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలు సంతృప్త�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
సిద్దిపేట పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా జాతీయ స్థాయిలో స్ఫూర్తినిస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ను నివారించాలనే ఆలోచనతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కొంచెం సోయితెచ్చుకుని మాట్లాడాలని, ప్రాజెక్టులపై ఢిల్లీలో మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలికారు. రాజకీయ విమర్శలు కట్టి
రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ గోరంత అయితే చెప్పేది కొండంత ఉందని, గోబెల్స్ బతికి ఉంటే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను చూసి ఆత్మహత్య చేసుకునేటోడని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్�
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో నిరుపేద రైతులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులను ఉపసంహరించుకోవాలని, రుణం తీసుకున్న రైతులు అందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టీ హరీశ్రావు డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎకువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్న�
ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ సర్కార్ బ్రాహ్మణ పరిషత్తు ద్వారా అమలు చేసిన కార్యక్రమాల�
కాంగ్రెస సర్కారు నిరంకుశ వైఖరిని వీడాలని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల నిర్వహణను గాలికొదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల సుడ�