Harish Rao | అక్రమ మైనింగ్ పై మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా, వాళ్లకు వాళ్లే CBCID విచారణ అంటూ చెప్పుకొని వస్తున్నారు. అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేస్తే, దళితులపై రాజకీయం చేశారని మాజీ మంత్రి, డ
ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎందుకు పెరుగడంలేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సర్కార్ను నిలదీశారు. ఈ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచితే బడ్జెట్ పెరుగాల్సింది పోయి, ఎందుకు తగ్�
Harish Rao | కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.
తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
Harish Rao | ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది.దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే ముఖ్యమంత్రి, నీళ
Harish Rao : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మిస్సైల్లా దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా హరీశ్ రావు ఒక్కరోజే 15 కార్నర్ మీటింగ్లో పాల్గొని రికార్డు సృష్టించారు.
BRS - CPI : ఒకప్పుడు సింగరేణి అంటే స్కీములు.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి అంటే స్కాములకు కేరాఫ్ అయిందన సీపీఐ నాయకుడు సీతారామయ్య వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ విజన్తోనే బీసీ బాలికల గురుకులాలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక మహా�
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
Harish Rao | సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్ కాంగ్రెస్ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లో�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
సావు భాష మాట్లాడడం తప్పా.. సాగుపై సోయిలేని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
మార్చిలో జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు సంబంధించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పదోతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. విద
విద్యార్థులు గురువుల మార్గదర్శనంలో నిరంతరం జ్ఞానాన్ని పెంచుకోవడం, అధ్యయనం చేయడం ద్వారా గొప్పస్థాయికి ఎదగవచ్చునని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రైవేట్ సూల్ అసోసియేషన