కాంగ్రెస్కు ఓటేస్తే కటిక చీకట్లు తప్పవని, బీఆర్ఎస్ను గెలిపిస్తే నిరంతరం వెలుగులు ఉంటాయని ఆ పార్టీ ఆలేరు అభ్యర్థి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎం మండలంలోని పలు గ్రా
కరువు తాండవం చేసిన ఆలేరు నియోజకవర్గాన్ని పదేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాం. ఈ ప్రాంతానికి ఎంతో చేశాం. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. రాబోయే ఐదేండ్లలో ఆలేరును అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.
అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్�
ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి కలిపామని, నియోజకవర్గంలో మొదటిసారిగా గుండాలకే కాళేశ్వరం నీళ్లు వచ్చాయని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సు
‘డిసెంబర్ 3వ తేదీన ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతక్క మూడోసారి గెలువబోతుంది.. రోడ్షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుంది.. నవంబర్ 30న కారు గుర్తుపై గుద్దుడు గుద్దితే కాంగ�
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, ఎన్నికల వేళ
సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
మహేందర్రెడ్
2014 నుంచి నేటి వరకు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలందరికి అందుబాటులో ఉండి అండగా నిలిచానని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలే�
ఆలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. తాసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వీరారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందించారు. ర్యాలీలు లేకుండా పలు�
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈనెల 29న ఆలేరులో జరిగే సీఎం ఆశీర్వాద సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరారు. ఆదివారం సభ స్థలం వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆటాపాటలతో సభా ప్రాంగణాలు సందడిగా మారుతున్నాయి.
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�