ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వ�
‘నన్ను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించండి.. గెలిచిన తెల్లారే ఇక్కడనే ముగ్గు పోసి ఇల్లు కడతా అన్నడు.. లోకల్లోనే అందుబాటులో ఉంటా అని మాటలు చెప్పిండు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్పిండ�
పార్టీకి అంకితమై ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న సీనియర్లకు గౌరవమివ్వడం లేదని మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి ప్రభాకర్ యాదవ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు
ఆత్మ ైస్థెర్యమే మహిళల ఆయుధమని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నార�
బెల్లంపల్లి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టిన గడ్డం వినోద్ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని, తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం సమయమివ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సోమవారం తాం డూరు మండల పరిధిలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోగ ల కాసిపేట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని, బెల్లంపల్లి మం డలం కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర�
బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
మండల కేంద్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారిపై తాండూర్ పెట్రోల్ పంప్ సమీపంలో డీ ప్రెస్ అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సోమవారం హైదరాబాద్ల�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిం
సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడెం ఆర్అండ్ఆర్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామా