వికారాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దాదాపు రెండు నెలలపా టు జరిగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సా యంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే ని న్న, మొన్నటి వరకు ఊరూ, వాడల్లో మోగిన మై కులు మూగబోయాయి.
ఆలోచన చేసి అభివృద్ధి చేసేవారికి ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మద్గుల్చిట్టంపల్లి, గుడుపల్లి
“నాకు దగ్గర మనిషి, విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ను మరోసారి గెలిపించండి.. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలపాలు కావడం ఖాయం.. వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధున�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఘనమైన అభివృద్ధి జరుగుతున్నదని, గులాబీ గళమే తెలంగాణకు బలమని, పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
గత పాలనలో కన్నీళ్లు.. బీఆర్ఎస్ పాలనలో సాగు, తాగునీరు అందుతున్నదని.. గ్రామాల అభివృద్ధ్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన పాలన మనమే చేసుకుందామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
కవులు, కళాకారుల ను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావే�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులక�
బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమాజ స్థాపనకు కృషి చేసిన సమతామూర్తి అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశం