MLA Dharma Reddy | కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తుకు బాసట చూపుతానని పరకాల నియోజకవర్గం బీఆ
MLA Dharma Reddy | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెం
సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం నర్స�
MLA Dharma Reddy | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
పేద ప్రజల కడుపులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో 118, శాయంపేటలో 64, మచ్చాపురంలో 119, హర్జ్యాతండాలో 7, ఊకల్లో 76, అనంతారంలో 37, విశ్వనాథపురం
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఎలుకుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. పక్కనే చెరువు ఉండడంతో కాలనీలో ఉబికి వస్తున్న నీటితో ప్రజలు పడ
దళితబంధు ఇప్పిస్తామని ఎవరైన డబ్బులు అడిగితే వారి వివరాలు నాకు చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలం లో ఎంపికైన దళితబంధు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు ఆశాలపల్లిలోని కూచన గార్డె�
construction of CC roads | రూ.1కోటి 69 లక్షలతో గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన, నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామంలను ప్రారంభించారు.
టీఆర్ఎస్కు జై | హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | రాఫ్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చే�