పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని..బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిప�
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన యంగ్ డిప్లమాటిక్ క్లబ్ను ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిప్లమాటిక్ క్లబ్ సౌత్ సదన్ గౌరవ చైర్మ�
వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Sai Priya Nagar | అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలేదు. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 175 ఇండ్లను కూల్చివేశారు. దీంతో ఆ కుటుంబాలన్నీ పిల్లా పాపలతో రోడ్డున పడ్డ
కీసర గుట్ట శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు భవానీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు అమెరికా, నెథర్లాండ్ అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగాంకు ఎంపికయ్యారు.
మహిళా సమానత్వంలో సమాజ పురోగతి సాధ్యపడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మహిళా సమాన
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి...మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్�