రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహ�
హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఓల్డ్ అల్వాల్లోని వీబీఆర్ ఫంక్షన్ హాల్లో యువ సమ్మ�
కాంగ్రెస్ పాలనలో అన్నీ బందవుతున్నాయని, బీఆర్ఎస్ అమల్లోకి తెచ్చిన ఏ పథకం అమలు కావడం లేదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డ్చల్ పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన �
సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో కృషి చేస్తే సఫలత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్లో సోమవారం టెడ్ ఎక్స్
మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ�
కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. నాగారంలో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుకాటకాలకు నెలవని, తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి �
నాడు నిండిన చెరువులు...పచ్చని చెట్లు.. పాడిపంటల్లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించే వారని.. నేడు ఎండిన చెరువులు, కరువు కాటకాల్లో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని....కేసీఆర్ పాలన లేక రాష్ట్రం ఆగమైందని...
‘కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. రేవంత్రెడ్డి వంద రోజుల అబద్ధపు పాలన..కండ్ల ముందే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి మోసం పార్ట్- 1 సినిమా చూపించి.. గద్దెనెక్కారు.
రానున్న నెల రోజుల పాటు కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేసి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సూచించారు.
ఎన్నో అబద్దాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసే వరకు వేటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ �
అత్యంత కీలకమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ధీమాతో వ్యూహాల�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతోనే పోటీ ఉంటుందని, మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని..బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిప�