Peddireddy Ramachandra Reddy | వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమా
నేను ఎలాంటి స్కామ్ చేయలేదు.. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసు అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోనని.. బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును విజ్ఞప్తి చేశారు
Mithun Reddy | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సెక్యూరిటీని పెంచారు. ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. తనపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కేంద్ర �
YCP MP Mithun Reddy | ఆధారాలు లేకుండా తనపై ఎవరైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే వారిపై పరువు నష్టం దావాతో పాటు చట్టపర చర్యలు తీసుకుంటానని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హెచ్చరించారు.
Tension | టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి పై గురువారం చిత్తూరు జిల్లా పుంగనూర్లో దాడి జరిగింది.
Vanga Geetha | ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత వంగా గీత మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్�
తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని ఈ పార్టీ నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.
న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ�