Tej Pratap Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సహనాన్ని కోల్పోయారు. స్టేజ్పైనే స్వంత పార్టీ కార్యకర్తను కిందకు తోసివేశాడు. మీసా భారతి నామినేషన్ సందర్భంగా జరిగిన సభలో ఈ ఘటన చోట
Loksabha Elections 2024 : ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆర్జేడీ నేత, పాటలీపుత్ర నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మిసా భారతి ఆరోపించారు
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా జైలులో ఉంటారని ఆర్జేడీ నాయకురాలు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి సంచలన వ్యాఖ్యలు �
Misa Bharti | బీహార్కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోలర్ బాండ్లు పెద్ద కుంభకోణమని ఇటీవల ఆరోపించారు. ‘ఇండియా’ బ్లాక్ కూటమి అధికారంలోకి వస్త�
Lok Sabha Election | పాటలీపుత్ర ఆర్జేడీ లోక్సభ అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయ మిసా భారతికి దానాపూర్ సివిల్ కోర్టు ఊరట కలిగించింది. శనివారం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు హాజరయ్యారు.
Lalu Prasad Yadavs | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా �
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్కు