పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని బంద్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సాయంత్ర గజ్వేల�
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర
Bribe In Instalments | ఒక అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఒకేసారి చెల్లించే స్థోమత లేని వ్యక్తిని వాయిదాల్లో చెల్లించాలని చెప్పాడు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లంచాన్ని తీసుకుంటూ విజిలెన్స్ డిపార్ట్మెంట్కు రెడ్
Minister Jagadish Reddy | మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన �
Telangana | తెలంగాణలోని నిరుపేద మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ క్రమంలో రెండో దశ ప్రారంభా�
మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే.. ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాదీ సూచించారు. రంగారెడ్డి జిల్లా పర్యటనకు మంగళవారం హాజరైన షెహజ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహెజాది కొనియాడారు. గురువారం నాంపల్లిలో మైనార్టీ కార్పొరేషన�
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పి విద్యాభివృద్ధికి బాటలు వేసింది. షాదీముబారక్ తదితర కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు
తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా ఉన్నాయా? అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు
దేశంలో అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తున్నది. భాష, జనాభా, మతపరమైన మైనారిటీల చిన్నారులకు విద్యతోపాటు యువతకు ఉపాధి కార్యక్రమాలు కూడా అమలవుతున్న