బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణభవన్లో (Telangana bhavan) జరుగనున్న ఈ సమావేశానికి మంత
BRS Plenaries | పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మినీ ప్లీనరీ(Brs plenary )లు నిర్వహిస్తున్నది. తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తున�
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచకపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగళ్ల వాన పడడం వల్ల పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈసారి వాత
భారత రాష్ట్రసమితి (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరికాసేట్లో ప్రారంభంకానున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్ల
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొనడానికి ఖమ్మం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్,
క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల�
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
రెండో దశ మెట్రో రైల్వే లైన్ ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.