మహబూబ్నగర్ | ఎడతెరపి లేకుండా కురిసిన వానతో మహబూబ్నగర్ పట్టణం నీటమునిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పెద్ద చెరువు కింద లోతట్టు ప్రాంతాలైన రామయ్య
Paralympics | టోక్యో పారా ఒలింపిక్స్లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో శనివారం క్రీడా�
బీజేపీ నేత ఈటలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజంహైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తప్పుడు ఆలోచనలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి శ్రీనివాస్�
హైదరాబాద్లో ఐఐటీటీఎం ఏర్పాటు చేయండి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి మంత్రి శ్రీనివాస్గౌడ్ వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర పర్య
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఢిల్లీలో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తెలంగాణల
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29: ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి �
హైదరాబాద్ ఆట ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలన్న లక్ష్యంతో నూతన క్రీడా పాలసీని ప్రత్యేక ప్రణాళికలతో రూపాందిస్తున్నమని రాష్ట్ర క్రీడల, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివా�
ఉస్మానియా యూనివర్సిటీ :ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓయూ విద్యార్థులకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివా�
ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలో క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ఎంతో మంది క్రీడాక�
బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్గౌడ్ | కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని.. అధికారంలో ఉండి పాదయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని మంత్�
పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వంగరలో పీవీ స్మృతివనానికి శంకుస్థాపన పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, నేతలు కేకే, కెప్టెన్ భీమదేవరపల్లి, ఆగస్టు 27: పీవీ నడియాడిన నేల వంగరను ఏడాదిలోగా టూరిజం స్పాట్గా