సాంస్కృతికశాఖ పాటల ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకొనేందుకు రాష్ట్రం సిద్ధమైంది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�
Minister Niranjan reddy | రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల �
TS Assembly | ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించిందని తెలిపారు. ఈ దేవాలయం ఏఎస్ఐ పరిధిలో ఉంది. పర్యాటకుల నిమిత్తం తెలంగాణ పర్యాటక శాఖ 16 కాటేజీలు, రెస్టారెం�
మహబూబ్నగర్: దసరా పండుగను కనులపండువగా ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా స్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలోని ఆర్యసమాజ్ దయానంద విద్యామందిర్లో ఏర్పా
మహబూబ్నగర్: జిల్లా కేంద్రాన్ని కనీవిని ఏరుగని రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి చౌరస్తా వద్ద జరుగుతున్న అభి�
మహబూబ్నగర్: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్లో పీఆర్టీయూ జిల్లా సర్
మహబూబ్నగర్: ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి దేశ భవిష్యత్తుకు అవసరమైన భావితరాల ప్రయోజకులను తయా రు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పద్మావతి కాలన�
రవీంద్రభారతి, అక్టోబరు 2: గౌడ జాతి నుంచి మరెంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు రావాలని అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యాన శనివా రం రవీంద్రభార�
హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): సివిల్స్లో 541 ర్యాంక్ సాధించిన డా. పృథ్వినాథ్ గౌడ్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సత్కరించారు. శనివారం రవీంద్రభారతిలో అఖిల భారత గౌడసంఘం ఏర్పాటుచేసిన ఆత్మీయ అ�
మహబూబ్నగర్ టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయయని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంతి డా.వీ.శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా పరిష�
మన్సూరాబాద్, అక్టోబర్ 1: మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఫొటో, వీడియోగ్రాఫర్ల పాత్ర అనిర్వచనీయమని ఆబ్కారీ, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం,
ఇది రాష్ట్ర పర్యాటక ఆదాయం హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా అనంతరం రాష్ట్రంలో పర్యాటకరంగం తిరిగి పుంజుకుంటున్నది. ఈ ఏడాది మే, జూన్లో దాదాపు నెలరోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉండగా జులై, ఆగస్టు, �
మంత్రి శ్రీనివాస్గౌడ్కు రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం వినతి హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కోర�