Hyderabad | తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. శుక్రవారం నాడు శ్రీనివాస్గౌడ్తో భేటీ అయిన ఈ
రవీంద్రభారతి, సెప్టెంబర్ 30: తెలంగాణ సాధ న ఉద్యమానికి బాసటగా నిలిచిన విశ్వబ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్ భరోసా ఇచ్చారు. ఏమ�
క్రీడాశాఖ సమీక్షలో మంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్, ఆట ప్రతినిధి: అపరిష్కృతంగా ఉన్న కోచ్ల క్రమబద్ధీకరణను పరిష్కరిస్తామని రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభా�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలంగాణకు మాత్రమే కాక, దేశం గర్వించదగ్గ గొప్ప నటుడని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో పర్యాటకానికిఅవకాశాలు ఎక్కువ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ టూరిజం పాలసీ కోసం కసరత్తు చేస్తున్నామని పర�
ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ | ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలందించిన స్టేక్ హోల్డర్లకు ఎక్సలెన్స్ అవార్డులను
రవీంద్రభారతి : సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్బాపూజీ అని ఆయనను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్త
TS Assembly | మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్�
సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ దోబీఘాట్లో నిర్వహించిన చాకలి
ఏడేండ్లలో పర్యాటకం విశేష అభివృద్ధి పర్యాటకులను ఆకట్టుకోవడంలో మేటి నేడు ప్రపంచ టూరిజం డే సందర్భంగా ప్రత్యేక కథనం హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి పర్యాటకరంగం కన�
మహబూబ్నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రక్షణ కవచంలా ఆదుకునేందుకు నిరంతరం శ్రమి స్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్�
మహబూబ్నగర్: సహకార బ్యాంకుల ద్వారా నిరుపేదలకు మరింత మేలు జరిగేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసు కుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీస�
మహబూబ్నగర్ టౌన్: ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి డా.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 20వ, 9వ వార్డుల్లో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థా�