మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. మహబూబ్ నగర్, నారాయణపేట రెండు జిల్లాలో ఇప్పటి వరకు 79 శాతం వాక్సిన్ పూర్తయిందన్నారు. అయితే వంద శాతం పూర్తి చేసేందుకు రోజుకు మహబూబ్ నగర్ జి�
రైతన్న సినిమా | జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ‘రైతన్న’ సినిమాను ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు.
మహబూబ్నగర్, నవంబర్ 28: అందరికీ విద్య అందాలన్నదే జ్యోతిరావుపూలే ఆశయమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో పూలే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి �
అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆయన లక్ష్యం అప్పుడే అభివృద్ధి సాధ్యమన్న మహోన్నతుడు రిజర్వేషన్లతోనే సమాంతర న్యాయమన్న మేధావి తెలంగాణ వచ్చాక అన్ని కులాలకు పునర్జీవం ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్
పెద్దల సభకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి, కూచకుళ్ల మరోసారి సత్తా చాటిన అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ కరువై పోటీకి దూరంగా ప్రతిపక్షాలు నేడు అధికారికంగా అధికారుల ప్రకటన మహబూబ్నగర్, నవంబర్ 25 (న�
ఇక ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే.. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేకాభిమానం సాయిచంద్కు అవకాశాలు వస్తాయి ప్రెస్మీట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చే�
రవీంద్రభారతి, నవంబర్ 25: తెలంగాణ వైతాళికుడు, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, అభినయ హైదరాబాద్ ఆధ
ఎన్నికలేవైనా టీఆర్ఎస్దే పైచేయి ఎమ్మెల్సీ పోరులో కూచకుళ్ల, కశిరెడ్డి విజయం ఖాయం తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది వలసల జిల్లాకే వలసలు వచ్చే స్థాయికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీలను ఎంపిక చేసిన సీఎం క�
Minister Srinivas goud | తెలంగాణ ప్రాంత విశిష్టతను గత పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) విమర్శించారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందగలిగిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క