‘అక్కా ఓ సీతక్కా.. నీకు నమస్కారం.. కార్మికుడు చనిపోతే రాలేకున్నావా అక్కా.. ఓ సీతక్క నీకు వందనం.. బడుగు బలహీనవర్గాల మనుషులం.. తిండి, తిప్పలు లేక రోడ్లు ఊడ్చి పాయకాన్ల్లు కడిగి సేవ చేసినందుకే ఈ బతుకా..? ఓ అక్కో... ఓ �
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ అలగు వర్షిణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
‘ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా
తమ జాతి బిడ్డల చిన్న చిన్న అవసరాలు తీర్చడంలో సీతక్క కొంత శ్రద్ధ వహించినా ఒక్కోసారి ఆదివాసీల విషయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఆమె ముందు తొలగించలేని అడ్డంకులుగా నిలబడవచ్చు. కొన్ని విషయాల్లో ప్రభుత్వ
తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడ�
రాష్ట్రంలోని మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఉచితంగా శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మధురానగర్లోని మహిళా, స్త్రీ సంక్షేమశాఖ కార్యాలయంలో మహిళా కార్ప�
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి.. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు.
: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్గా నియమించుకున్నట్టు సమాచా