రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథో�
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలోని గుమ్ముడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తక్క�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
సింగరేణి లో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖమంత్రి సత్యవతీ రాథోడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయం
తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
సైదాబాద్లోని తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్
కొత్తగూ డ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్ను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యా ర్థులు అస్వస్థతకు గురికావడంతో వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు
దివ్యాంగులతో మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంక మమేకమయ్యారు. వారితో కలిసి క్యారమ్స్, చెస్, త్రోబాల్, జావెలిన్ త్రో తదితర ఆటలు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. దీంతో అక్కడున్న క్రీడాకారులంతా ఉల్లాసంగా
తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోడు భూముల పట్టాలను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చ
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చింది 9 రాష్ట్రాల్లో మాత్రమే.., మిగతా రాష్ర్టాల్లో ఈడీ కేసులతో నాయకులను భయపెట్టి పవర్లోకి వచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీపై ధ్వజమ
నిర్మల్ జిల్లా బాసరకు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, స్త్రీ, శిశు శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి రాథోడ్ బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు